ఐదుగురు మనవరాళ్లతో చిరంజీవి ఫొటో వైరల్

1866చూసినవారు
ఐదుగురు మనవరాళ్లతో చిరంజీవి ఫొటో వైరల్
రిపబ్లిక్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'మీరు చూస్తుంది ఒక శక్తివంతమైన పిడికిలిలోని అయిదు వేళ్ళు. సినిమా పరంగానే కాదు ఒక నాన్నగా, ఒక మామగా, ఒక తాతగా మీరు మాకు స్ఫూర్తి. మీకు అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్