కాల్పుల్లో 10వ తరగతి బాలుడు మృతి (వీడియో)

70చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్‌ జిల్లా బుల్లెట్ల కాల్పులు కలకలం రేపాయి. ఆ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనపై ఇరువర్గాల మధ్య వివాదం - కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బుల్లెట్ తగిలి 10వ తరగతి చదువుతున్న దళిత బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ బాలుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులుఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్