పారిశుద్ధ్య కార్మికులతో జన్మదిన వేడుకలు జరుపుకున్న సీఎం (వీడియో)

70చూసినవారు
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆదర్శంగా నిలిచారు. శనివారం తన పుట్టిన రోజు కావడంతో జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులను తన ఇంటికి పిలిచి అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అలాగే వారితో కలిసి తాను భోజనం చేసి మంచి మనసును చాటుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్