కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

65చూసినవారు
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. మంగళవారం హంద్రీ-నీవా కాలువను పరిశీలిస్తారు. దీంతో పాటు ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బుధవారం ఆర్ అండ్‌బీ అతిథిగృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం అధికారులతో సమీక్ష, సాయంత్రం టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్