బాధితుడి కాళ్లు కడిగిన సీఎం (వీడియో)

463405చూసినవారు
మధ్యప్రదేశ్ లో గిరిజనుడి పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ అవ్వడంతో అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతని ఇల్లును ప్రభుత్వం బుల్డోజర్ తో కూలగొట్టింది. మూత్రం బాధితుడిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు కాళ్లు కడిగి సన్మానించారు.

సంబంధిత పోస్ట్