విజయవాడలో పర్యటిస్తోన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పైకి దుండగులు రాయి విసిరిన ఘటనపై వైసీపీ భగ్గుమంది. 'సీఎంపై పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారు. ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు.' అని ట్విట్టర్ లో పేర్కొంది. దీనిపై మీ COMMENT?