వీడియో: మీడియాకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్..!

61చూసినవారు
పత్రికలు ఇకపై ఇష్టం వచ్చినట్లు రాస్తమంటే కుదరదని మీడియా మిత్రులకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడానికి మీడియా ఏదేదో రాస్తుందని కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మంత్రివర్గ నిర్ణయాలను, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియాకు తెలపడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబులను అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్