ముగిసిన గ్రూప్- 1 ప్రిలిమినరీ రాత పరీక్ష

69చూసినవారు
ముగిసిన గ్రూప్- 1 ప్రిలిమినరీ రాత పరీక్ష
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మ.1 గం. దాకా పరీక్ష జరిగింది. ఒక్క నిమిషం నిబంధనతో చాలామంది పరీక్ష రాలేకపోయారు. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఆ అభ్యర్థుల్ని నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో చాలామంది వెనుదిరిగారు.

సంబంధిత పోస్ట్