తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 79,398 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 43,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు వచ్చింది.