నేడు కాంగ్రెస్ 'జనజాతర', బీఆర్ఎస్ 'జలదీక్ష'

81చూసినవారు
నేడు కాంగ్రెస్ 'జనజాతర', బీఆర్ఎస్ 'జలదీక్ష'
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇవాళ నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మరోవైపు తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లాలో జలదీక్ష చేయనుంది. ఈ దీక్షలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్