కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

77చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా ప్రధాని మోదీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇవ్వాళ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నదని మండిపడ్డారు. అంబానీ, అదానీ లాంటి కుబేరుల కోసమే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్