‘వరుసగా మూడోసారి ఓడినా కాంగ్రెస్లో మార్పు రావడం లేదు. దేశంలో అల్లర్లు, హింస రాజేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల సానుభూతి పొందేందుకు కొత్త డ్రామాకు తెర తీసింది. చిన్నపిల్లల చేష్టల నుంచి హస్తం పార్టీ నేతలు ఇకనైనా బయటకు రావాలి. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి వారు బెయిల్పై బయట ఉన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంపై బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలకు వారు క్షమాపణలు చెప్పాలి’’ అని ప్రధాని ఆరోపించారు