కేటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు (వీడియో)

64చూసినవారు
గాంధీ భవన్ సమీపంలోని నాంపల్లి చౌరస్తా లో టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావ్ ఆధ్వర్యంలో గురువారం మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు కేటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ దిష్టి బొమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సందర్భంగా ట్విటర్ లో తమ పార్టీ నేతలపై ట్రోలింగ్స్ ఆపాలని సునీతా రావ్ డిమాండ్ చేశారు. దీని అంతటికీ కారణం కేటీఆరే అని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఆ ట్రోలింగ్స్ ఆపకుంటే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్