భూనిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి: ఈటల

57చూసినవారు
ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ప్రధానమైన నాలుగు రహదారుల విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్