మాజీ సీఎంకు కరోనా

71చూసినవారు
మాజీ సీఎంకు కరోనా
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు కరోనా సోకింది.ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా వచ్చినట్లు మెడికల్‌ రిపోర్టులో తేలింది. తన ఆరోగ్యం గురించి తెలియజేస్తూ ‘ జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్‌ టెస్టులు చేయించాగా, కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని ‘ఎక్స్‌’లో తెలియజేశారు. అందరూ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్