అప్పుడు గవాస్కర్.. ఇప్పుడు యశస్వి జైస్వాల్

69చూసినవారు
అప్పుడు గవాస్కర్.. ఇప్పుడు యశస్వి జైస్వాల్
విశాఖ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆసక్తికరంగా సాగింది. భారత ఆటగాడు యశస్వి 557 బంతుల్లో 179 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టుల్లో ఒకేరోజు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్ గా గవాస్కర్ (179) తో సంయుక్తంగా యశస్వి రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో కరణ్ నాయర్ ( 232) ఉన్నాడు.

సంబంధిత పోస్ట్