ఐపీఎల్ 2024 లో బాగంగా జైపుర్ వేదికగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచులో డిల్లీ నిలకడగా ఆడుతోంది. ఈ నేపథ్యంలో మార్ష్ (23), రికీ భుయ్ డకౌట్ గా వెనుతిరిగి నిరాశపరిచారు. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్( 34 బంతుల్లో 49) ఆదుకున్నాడు. ప్రస్తుతం డిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ (28*), ట్రిస్టన్ స్టబ్స్(3) క్రీజులో నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం డిల్లీ స్కోరు 105/3 గా ఉంది.