నేడు రాజస్థాన్ తో తలపడనున్న ఢిల్లీ

72చూసినవారు
నేడు రాజస్థాన్ తో తలపడనున్న ఢిల్లీ
ఐపీఎల్-17వ సీజన్ లో బాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్ లు ఆడి 8 గెలిచింది. మరోవైపు ఢిల్లీ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడి కేవలం 5 గెలిచి ఆరింట్లో ఓడిపోయింది. ఇవాళ జరిగే మ్యాచ్ ఢిల్లీకి కీలకంగా మారనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్