వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ఆ చర్యకు ప్రతిచర్యేనా?

58చూసినవారు
వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ఆ చర్యకు ప్రతిచర్యేనా?
నాడు జగన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. నేడు అదే తరహాలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చర్యల ద్వారా ఏపీలో కక్షసాధింపు రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయనే భావన ప్రజల్లో కలుగుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా కామెంట్స్ పోస్ట్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్