అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం (వీడియో)

58చూసినవారు
TG: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అంబులెన్స్ తరహాలోనే ప్రత్యేక విద్యుత్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం GHMC పరిధిలోని 57 సబ్ డివిజన్లకు 57 వాహనాలను కేటాయిస్తూ సోమవారం సెక్రటేరియట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వాహనాలను ప్రారంభించారు. ప్రతి వాహనంలో ఒక ఏఈ, ముగ్గురు లైన్‌మెన్లు, అవసరమైన మెటీరియల్‌తో సేవలను అందించేందుకు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు.

సంబంధిత పోస్ట్