18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవినీ తమ కూటమి ఎంపీకే ఇవ్వాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఆ ఎంపీ ఎవరనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ స్పీకర్ పదవికీ విపక్షాలు పోటీపడితే.. అప్పుడు ఎన్నిక నిర్వహిస్తారు.