పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

74చూసినవారు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఉత్తరప్రదేశ్ లోని శుక్రవారం మరో రైలు ప్రమాదం జరిగింది. సహరన్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గురుహర్ సహై నుంచి ఢిల్లీకి లోడ్ తో వెళ్తుండగా 29, 30 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. చక్రంలో లోపం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్