దీపావళి వేళ వ్యాపారులకు శుభవార్త చెప్పిన మోదీ ప్రభుత్వం

83చూసినవారు
దీపావళి వేళ వ్యాపారులకు శుభవార్త చెప్పిన మోదీ ప్రభుత్వం
దీపావళి పండుగ నేపథ్యంలో చిరు వ్యాపారులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ముద్ర లోన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షలను.. రూ.20 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరిమితిని పెంచడం వల్ల ముద్రా పథకం లక్ష్యాన్ని చేరుకోవడంలో దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్