ఖైర‌తాబాద్ గ‌ణేశుడి ద‌ర్శ‌నం కోసం పోటెత్తిన భ‌క్తులు

85చూసినవారు
ఖైర‌తాబాద్ గ‌ణేశుడి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పోటెత్తారు. ఖైర‌తాబాద్ ప‌రిస‌రాలన్నీ భ‌క్తుల‌తో ర‌ద్దీగా మారిపోయాయి. నేడు, రేపు వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్ర‌మంలోనే భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు అన్ని ర‌కాలు ఏర్పాట్లు చేశారు. భ‌క్తుల రాక‌తో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కూడా రద్దీగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్