భక్తులు మోసపోవద్దు: టీటీడీ

78చూసినవారు
భక్తులు మోసపోవద్దు: టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా భక్తులను హెచ్చరించింది. దర్శనం, లడ్డూ ధరలు సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవాస్తవాలు, దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని సూచించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్