'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024' విజేతగా ధ్రువీ పటేల్

51చూసినవారు
'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024' విజేతగా ధ్రువీ పటేల్
అమెరికాకు చెందిన ధ్రువీ పటేల్ 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024' టైటిల్‌ ను గెలుపొందింది. అమెరికాలోని న్యూ జెర్సీ ఎడిసన్‌లో జరిగిన ఈ పోటీలో ఆమె విజేతగా నిలిచింది. బాలీవుడ్‌లో యాక్టర్ కావాలని, అలాగే యూనిసెఫ్ అంబాసిడర్‌‌గా ఉండాలని అనుకుంటున్నట్లు ఈ కార్యక్రమంలో ధృవీ చెప్పారు. ప్రస్తుతం ఆమె కంప్యూటర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్‌ చదువుతోంది.

సంబంధిత పోస్ట్