లోక్సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి గెలుపును సవాల్ చేస్తూ బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అన్నుల్ నిషాద్పై మొత్తం 12 క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. వాస్తవాలు దాచిపెట్టి ఎన్నికల్లో గెలిచిన అన్నుల్ నిషాద్పై అనర్హత వేటువేసి.. తనను ఎంపీగా గెలిచినట్లు ప్రకటించాలని ఆమె కోర్టును కోరారు.