8 ప్రత్యేక రైళ్లను పొడిగించిన ద.మ.రైల్వే

57చూసినవారు
8 ప్రత్యేక రైళ్లను పొడిగించిన ద.మ.రైల్వే
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను 2 నెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడతో పాటు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 8 రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. కాచిగూడ - మధురై (07191) ప్రత్యేక రైలును ఈ నెల 8 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉండనుంది. మధురై-కాచిగూడ (07191) రైలు ఈ నెల 10 నుంచి జూన్‌ 26 వరకు పొడిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్