ఏపీ 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం సీఎం జగన్ రాజీనామా చేయడంతో గవర్నర్ ఆమోదించారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర వైఫల్యం చెందడంతో సీఎం జగన్ రాజీనామా చేశారు. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయడంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.