తిరువళ్లువార్ ఎవరో తెలుసా?

50చూసినవారు
తిరువళ్లువార్ ఎవరో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ.. 45 గంటల ధ్యానం ముగిశాక ఆయన తిరువళ్లువార్ విగ్రహానికి పూజలు చేశారు. దీంతో ఆయన ఎవరు.. ఆయన ప్రత్యేకతలు ఎన్టి అని తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. తిరువళ్లువార్ ప్రఖ్యాత తిరుక్కురలళ్ అనే తమిళ గ్రంథాన్ని రచించారు. ఆయన క్రీ.పూ. 2నుంచి 8వ శతాబ్దానికి చెందినవాడు. వల్లూవర్ తన కాలం నుంచి నైతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, తాత్విక రంగాలలో అనేక రకాల పండితులను ప్రభావితం చేశాడు.

సంబంధిత పోస్ట్