దొడ్డు వడ్లకు రూ.500 బోనస్‌ చెల్లించాలి: BRS

56చూసినవారు
దొడ్డు వడ్లకు రూ.500 బోనస్‌ చెల్లించాలి: BRS
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు చేపడుతోందంటూ BRS నిరసనలు చేపట్టింది. ఇవాళ హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పలు చోట్ల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు వాపోతున్నారు. వీరికి మద్దత్తుగా నిలిచిన బీఆర్ఎస్.. దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్