నవరాత్రులలో ఇంట్లో ఈ వస్తువులను ఉంచకండి: పండితులు

62చూసినవారు
నవరాత్రులలో ఇంట్లో ఈ వస్తువులను ఉంచకండి: పండితులు
అక్టోబర్ 3వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అయితే దుర్గాదేవిని ఇంట్లో ఆరాధించే ముందు ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచకూడదని పండితులు అంటున్నారు. ఇంట్లో మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లి వంటి అశుద్ధ వస్తువులు తొలగించాలి. విరిగిన పాత్రలు, చిరిగిన బట్టలు, విరిగిన విగ్రహం లేదా బొమ్మలు ఉండకూడదు. ఇంటి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం ఉంటేనే అమ్మవారి పూర్తి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్