మద్యం మత్తులో యువకుల వీరంగం (వీడియో)

76చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక గంగమ్మ గుడి వద్ద మద్యం మత్తులో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. కారును ఆపి అందులో ఉన్న విష్ణు, మహమ్మద్ రషీద్ అనే ఇద్దరు యువకులపై దాడి చేసి, కారును ధ్వంసం చేశారు. పాత కక్షల కారణంగా దాడి చేసినట్టు గుర్తించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్