కేటీఆర్ పై చర్యలకు ఆదేశించిన ఈసీ

70చూసినవారు
కేటీఆర్ పై చర్యలకు ఆదేశించిన ఈసీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పోలింగ్ జరిగిన రోజున కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ పార్టీకి ఓటువేశారో పరోక్షంగా చెప్పారని.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఈసీ పేర్కొంది. ఈ మేరకు కేటీఆర్ పై చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది.

సంబంధిత పోస్ట్