ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా రిజర్వేషన్ ఇచ్చాం: జైరాం రమేష్

65చూసినవారు
ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా రిజర్వేషన్ ఇచ్చాం: జైరాం రమేష్
బీజేపీ సీఏఏ ద్వారా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మతపరమైన మార్గాల్లో పౌరసత్వం ఇవ్వాలని చూస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో కొన్ని మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించామని స్పష్టం చేశారు. కానీ మతం ఆధారంగా కాదని పేర్కొన్నారు. అందుకే సీఏఏ చట్టాన్ని కోర్టులో సవాల్ చేశారని రమేష్ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్