సీఈవోలకు ఈసీ సూచనలు

76చూసినవారు
సీఈవోలకు ఈసీ సూచనలు
వేసవి తీవ్రత దృష్ట్యా సీఈవోలకు ఎన్నికల సంఘం పలు సూచనలు జారీ చేసింది. జూన్ వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండొచ్చని తెలిపింది. వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే పోలింగ్ కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాగునీరు, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉండాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్