హేమంత్ సోరెన్‌ను మరోసారి ఈడీ నోటీసులు

70చూసినవారు
హేమంత్ సోరెన్‌ను మరోసారి ఈడీ నోటీసులు
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 27 నుంచి 31వ తేదీలోపు జోనల్ ఆఫీస్‌కు రావాలని ఈడీ పేర్కొంది. ఇదే కేసులో ఈ నెల 20న ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించగా.. మరోసారి ప్రశ్నించాల్సి ఉందని తాజాగా నోటీసులు జారీ చేసింది. జార్ఖండ్‌లో భూమి యాజమన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

సంబంధిత పోస్ట్