మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు

74చూసినవారు
మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు
మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈమేరకు చర్యలు చేపట్టింది. రాజీవ్‌ గాంధీ స్టేడియంలో డీజిల్‌ జనరేటర్లు, ఫైర్‌ ఫైటర్‌ ఇంజిన్లు తదితరాల సేకరణలో రూ.20 కోట్ల అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్