TMC నేతకు ఈడీ నోటీసులు

53చూసినవారు
TMC నేతకు ఈడీ నోటీసులు
టీఎంసీ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి కూడా నోటీసులు అందాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద వారిని గురువారం ప్రశ్నించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (ఎన్‌ఆర్‌ఈ) కింద ఒక దేశంలోని ఖాతా నుంచి మరో దేశంలోని ఖాతాకు నగదు చెల్లింపులు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్