మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రేపు కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ కేసులో విచారణకు గాను కస్టడీకి అనుమతించాలని కోర్టును ఈడీ కోరే అవకాశం ఉంది.