వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు (వీడియో)

50చూసినవారు
కేరళలోని మున్నార్ సమీపంలోని ఆదిమాలి కల్లారు ఎలిఫెంట్ రైడ్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. పర్యాటకులను ఏనుగు సవారీపై తీసుకెళ్తుండగా సంరక్షకుడు బాలకృష్ణపై ఏనుగు దాడి చేసింది. పలుమార్లు అతడిని కింద పడేసి తొక్కింది. దీంతో బాలకృష్ణ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహం ఆదిమాలి ఆసుపత్రిలో ఉంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్