బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి (వీడియో)

66చూసినవారు
యూపీలోని కౌశాంబి జిల్లా కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధి భర్వారీ పట్టణంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్