సిద్దిపేట జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

14352చూసినవారు
సిద్దిపేట జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. భారీ వర్షంలో పిడుగుపాటుకు గురై రైతు కడారి శ్రీశైలం(45) మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్