వడ్లు తడుస్తున్నాయని
కొనుగోలుుగోలు కేంద్ర
ాల్లో వెంటనే కొనుగోలు చేయాలని భువన
గిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను కలెక్టర్ దృష్ట
ికి తీసుకెళ్లేందుకు మంగళవారం వారు తడిసిన ధాన్యం బస్తాలతో వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రాగానే.. రైతు
లు వారి కాళ్లు మొక్కుతూ తమ బాధలు తీర్చాలని వేడుకున్నారు.