హాస్పిటల్ లో అగ్నిప్రమాదం.. రోగులు సేఫ్

51చూసినవారు
హాస్పిటల్ లో అగ్నిప్రమాదం.. రోగులు సేఫ్
కరీంనగర్‌ సుభాష్‌నగర్‌లోని గాయత్రి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రి ఐసీయూలోని ఏసీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలోని రోగులను ఆసుపత్రి సిబ్బంది బయటకు తరలించారు.ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్