బాణసంచా పేలుడు ఘటన.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్

59చూసినవారు
బాణసంచా పేలుడు ఘటన.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్
AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇదొక దురదృష్టకర ఘటన. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ లోకేశ్ ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్