శ్రీ సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం (వీడియో)

76చూసినవారు
AP: శ్రీ సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. ధర్మవరం నియోజకవర్గంలో బత్తలపల్లి మండలం రామాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం హల్‌చల్ చేశారు. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై ఐదుగురు దొంగలు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్