ఫుడ్ పాయిజన్.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత (వీడియో)

69చూసినవారు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్