రిలయన్స్
జియో మరో స్మార్ట్ పరికరాన్ని తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చిన
జియో ట్యాగ్కు కొనసాగింపుగా
జియో ట్యాగ్ ఎయిర్ను తాజాగా లాంచ్ చేసింది. తాళాలు, లగేజీ, వాలెట్, పెంపుడు జంతువులు మిస్ అవ్వకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ డివైజ్ పనికొస్తుంది. ఇందులో ఫైండ్ డివైజ్ ఫీచర్ ద్వారా ఆయా వస్తువులను ఎక్కడున్నా గుర్తించొచ్చు. తరచూ ఏ వస్తువు ఎక్కడ పెట్టామో మరిచిపోయే వారికి ఈ డివైజ్ పనికొస్తుంది. దీని ధరరూ.1,499.