ధరణి సమస్యలపై ఐదుగురితో కమిటీ ఏర్పాటు

222515చూసినవారు
ధరణి సమస్యలపై ఐదుగురితో కమిటీ ఏర్పాటు
ధరణి సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసింది. కన్వీనర్ గా CCLA మెంబర్, కమిటీ సభ్యులుగా ఎం. కోదండ రెడ్డి, రిటైర్డ్ IAS అధికారి రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ నియమించింది. ధరణి పోర్టల్ అంశాలను అధ్యాయనం చేయనున్న ఈ కమిటీ.. వెబ్ సైట్ పునర్నిర్మాణంపై సిఫార్సు చేయనుంది.

సంబంధిత పోస్ట్